Saturday, 31 January 2026 07:48:40 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

రక్తదానం చేస్తూ అందరికి స్ఫూర్తి దాయకం

రక్తదానంపై అపోహలు వీడాలి.వి.విజయ్ కుమార్

Date : 02 August 2025 10:34 PM Views : 108

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఆపదలో ఉన్న వారికీ రక్తదానం చేస్తూ నేటితో పది సార్లు రక్తదానం చేసిన ఆర్ జి ఎన్ హ్యూమన్ రైట్స్&యాంటీ కరప్షన్ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షులు వి.విజయ్ కుమార్ అందరికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. కర్నూలు నగరం,32వ వార్డ్,ముజఫర్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసు కుంటున్నాడు.అతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.వ్యక్తికి రక్తం తక్కువ ఉండడం వల్ల రక్తం అవసరం అవుతుందని వైద్యులు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.వి.విజయ్ కుమార్ కు సమాచారం తెలియచేశారు.దీంతో మానవతా దృక్పథంతో స్పందిం చి,శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు.అ నంతరం రక్తదానం చేసిన విజయ్ కుమార్ ను రోగి కు టుంబ సభ్యులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచే శారు.ఈ సందర్బంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మనిషికి ఆపద కలిగినపుడు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరు స్వీకరించాలని కోరారు.ఎన్ని ఆస్తు లు,అంతస్తులు ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక రోజు రక్తం అవసరం అవుతుందన్నారు.అలాంటి సమయంలో ఇత రులపై నేటికీ ఆధారపడాల్సి వస్తుంది అన్నారు.రక్తదా నంపై అపోహలు విడాలని.రక్తం ఇవ్వడం వల్ల తమ శరీ రంలో కొత్త రోగాలు వస్తాయి అనే అపోహతో చాలా మంది ఇతరులకు రక్తం ఇవ్వడంలో ముందుకురాకపో వడం జరుగుతుందని.ఇది సరి కాదన్నారు.అందుకు ఆపద సమయంలో ఇతరులకు రక్తదానం చేయడం ద్వా రా కొత్త రక్తం సరఫరా అవుతుందని పేర్కొన్నారు.కొత్త రక్తం సరఫరా అవుతున్న శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.కావున ఇప్పటికైనా ఎక్కడిక క్కడ కుటుంబ సభ్యులు,స్నేహితులు తమ రక్తం యొక్క గ్రూప్ తెలుసుకోవాలి.ఆపద సమయంలో సాటిమనిషికి దైర్యంగా రక్తదానం చేసేలా మార్పు చెందాలని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు.తదనంతరం రక్తదానం చేసిన విజయ్ కూమార్ ను యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా నాయకులు,సభ్యులు అభినందనలు తెలిపారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :