Saturday, 31 January 2026 07:47:37 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం

నామినేటెడ్ పదవులు పొందిన వారికి రోపా ఘనంగా సన్మానం

Date : 21 July 2025 08:15 PM Views : 142

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యా యం జరుగుతుందాని జనాభా దామాషా ప్రకారం బలిజ లకు రాజకీయ అవకాశం ఇవ్వాలని కర్నూలు బలిజ సం ఘం నాయకులు కోరారు.సోమవారం కర్నూలు నగరం లోని డివిఆర్ హోటల్‌లో రాయల్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (రోపా) ఆధ్వర్యంలో బలిజల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సమావేశంలో నామినేటెడ్ పదవులు పొందిన ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ మైలేరి సురేఖ ఉలిందకొండ సింగిల్ విం డో చైర్మన్ యుద్ధం వెంకట రమణను ఘనంగా సన్మానిం చారు.బలిజలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి బలిజ సంఘం తరఫు న కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి చంద్రబాబు,అహోబిల బలిజ నిత్య అన్నదాన సత్రం అధ్యక్షులు శెట్టి విజయ్ కుమార్ రోపా అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ,జనరల్ సెక్రటరీ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో బలిజలు కీలక పాత్ర పోషించా రు జనాభా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో మరింత ప్రా ధాన్యం కల్పించాలని కోరారు.నామినేటెడ్ పదవుల కేటా యింపులో సహకరించిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖి ల ప్రియ,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి,నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలకు కృతజ్ఞతలు తెలిపారు.మా జనా భా అధికంగా ఉన్న మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అని రోపా నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలోజన సేన రాష్ట్ర నాయకత్వం నుంచి చింతా సురేష్,జవ్వాజిరేఖ,పసు పల పవన్ కుమార్,కొణిదెల శ్రీనివాస్,పూజల రాము ,కొండా విజయ్,మైలేరి మల్లయ్య జిల్లా బలిజ సంఘం నే తలు అంచ పెద్ద స్వామి,కొట్టే చెన్నయ్య,బిఎ శ్రీనివాసరా వు,దంతెల రమణ,యుద్ధం శ్రీకాంత్,తుళువ గోపాల్,రా మనాథ్,బాలరాజు,సుబ్రమణ్యం,బత్తుల గంగాధర్ ,గన్నపురెడ్డి శ్రీనివాస్,మధు సూదన్ రావు,మణికంఠ హోమ్స్ లక్ష్మీ నారాయణ,బీఎస్‌ఎన్‌ఎల్ ఆంజనేయులు .బుర్రా చంద్రమోహన్,లక్ష్మీనారాయణ,సహాదేవుడు, మురళీమోహన్,శైలేష్,అమర్,శేషు,సంజీవ్ తదితరులు పాల్గొన్నారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :