Saturday, 31 January 2026 07:46:55 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్

Date : 25 July 2025 10:32 PM Views : 298

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : రాజకీయ విద్వేషాలతో కొన్ని పత్రికలు నిరాదార తప్పు డు కథనలు ప్రచురణ చేయడం సరికాదని,అటువంటి పత్రికలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాయలసీమ రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ పేర్కొన్నా రు.ఒక ప్రముఖ పత్రికలో తనపై వ్యక్తిగతంగా టార్గెట్ చేసి,రాయలసీమలో అనకొండ ఐపిఎస్ వార్తను ప్రచుర ణ చేసిన నేపథ్యంలో రాయలసీమ రేంజ్ డీఐజి కోయ ప్రవీణ్ స్పందించారు.ఈ మేరకు జిల్లా డిఐజి కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు.ఈ సందర్బంగా డిఐజి కోయ ప్రవీణ్ మాట్లాడుతూ రాజకీయంగా అధికారులపై తప్పుడు వార్తలు ప్రచురణ చేయడం తగదన్నారు.గతంలో విశాఖపట్నంలో తాను ఎస్పీగా పని చేసిన కాలంలో గంజాయి సాగు పెద్దఎత్తున రవాణా జరిగినట్లు పేర్కొన్నారు.అదేవిదంగా అసంఘీక కార్యక్రమాలు జరిగాయని చెప్పారు.ఆ సమయంలో వాటిని కట్టడి చేసిన పరిస్థితి ఉందన్నారు.అదేవిదంగా తాను పనిచేసిన ప్రాంతాలలో అసాంఘీక కార్యక్రమాలపై నిబద్దతతో పని చేయడం కొందరు రాజకీయ దళారుల కు నచ్చ లేదన్నారు.దీంతోనే తనపై గతంలో అనేక కుట్ర లు చేశారని ఆకుట్రలు సైతం ధీటుగా ఎదుర్కొన్నట్లు పే ర్కొన్నారు.అదేవిదంగా ప్రస్తుతం కుట్ర పూరిత చర్యలకు ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.అందులో భాగంగా నే నేడు తప్పుడు వార్త ప్రచురణ చేయడం జరిగిందన్నా రు.వ్యవస్థలో పాతుకుపోయిన దళారీల వల్ల నిబద్దత కలిగిన అధికారులపై ఇలాంటి కుట్రపూరిత చర్యలు జరుగుతాయని చెప్పారు.ఏదిఏమైనా తనపై తప్పుడు వార్త ప్రచురణ చేసిన సంస్థ,సిబ్బందిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని డిఐజి తెలిపారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :