Saturday, 31 January 2026 07:49:20 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినందనీయం.ఏపీ ఎన్జీవో జిల్లా నాయకులు

Date : 24 July 2025 08:05 PM Views : 199

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం అభినం దనీయమని ఏపీ ఎన్జీవో జిల్లా నాయకులు తెలిపారు.గు రువారం ఉదయం ఏ క్యాంపులో ప్రభుత్వ క్వార్టర్స్ లో ఏ ర్పాటు చేయబోయే ప్రెస్ క్లబ్ ను పరిశీలించారు.సంఘం నాయకులు జవహర్ లాల్,సాంబశివరెడ్డి,తోపాటు పలు వురు ఉద్యోగులు,సీనియర్ జర్నలిస్టు విజయకుమార్, ధరణికిషోర్,సత్యనారాయణ,ఫోటోగ్రాఫర్ రాము,కరణ్ కోశాధికారి విజయభాస్కర్ ప్రెస్ క్లబ్ సభ్యులు సిటీ కేబు ల్ వీడియో గ్రాఫర్ సూరి,పాత్రికేయులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా మాట్లా డుతూ కర్నూలులో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వల్ల సా మాన్యులకు వారు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వాని కి విన్నవించుకునేందుకు ఒక వేదిక అవుతుందని హర్షం వ్యక్తం చేశారు.త్వరలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చేతు ల మీదుగా ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం అవుతుంద ని ఆయన తెలిపారు.త్వరలో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మరమ్మతులు చేయించాల్సి ఉందని,త్వరలో మీడియా ప్రతినిధులతో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి సమావే శం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.అదే విధం గా త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావే శం కూడా ఏర్పాటు చేసి ప్రణాళిక బద్ధంగా ముందుకు వె ళ్తామని అని తెలిపారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షు లను సంఘం నాయకులు,సీనియర్ జర్నలిస్టులు అభి నందనలు తెలిపారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :