Saturday, 31 January 2026 07:49:56 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు అడ్ హక్ కమిటీ ఎన్నిక

Date : 07 December 2025 07:45 PM Views : 57

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు జిల్లా,కోడుమూరు మండలం,స్థానిక సిపిఎం కా ర్యాలయంలో ఆదివారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు మండలం జర్నలిస్ట్ ల సమావేశం సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మన్న అధ్యక్షతన ఏర్పాటుచేయడం జరిగింది.సమావేశానికి యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్,జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్,జిల్లా నాయకులు వి.విజయ్ కుమార్,జి.విజ య్ కుమార్ హాజరయ్యారు.ముందుగా మండలంలో జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ అడ్ హక్ కమిటీ ఎన్నిక జరిగింది.కమిటీ అధ్య క్షులు ఎం.లక్ష్మ న్న,కార్యదర్శిగా ఎం.కృష్ణ, ఉపాధ్యక్షలుగా బి.వీరన్న,స హాయ కార్య దర్శిగా కె.సురేష్లను మండల జర్నలిస్ట్ ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు.ఈ సంద ర్బంగా దండు విద్యాసాగ ర్ మాట్లాడారు.మండలంలో జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యా రాయితీ,అక్రిడిటేషన్,హెల్త్ స్కీమ్,ఇళ్ల స్థలాలు వంటి ప్రధాన సమస్యలపై చర్చించారు.వీటి పరిష్కారం కోసం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) నిర్వహించే పోరాటాల కు మండల జర్న లిస్ట్ తమ సహకారం అందించాలని కోరారు.అనంతరం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) సభ్యత్వం నమోదు ప్రారంభించారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :