Saturday, 31 January 2026 07:46:55 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

మైనర్లు వాహనంతో పట్టుబడితే కఠిన చర్యలు కర్నూల్ ట్రాఫిక్‌ సీఐ మన్సురుద్దీన్

Date : 27 July 2025 01:30 AM Views : 79

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : మైనర్లువాహనంనడుపుతూ పట్టుబడితే వాహనం ఇచ్చిన వారి,తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామని కర్నూల్ ట్రాఫిక్‌ సీఐ మన్సురుద్దీన్ తెలిపారు.కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కర్నూల్ నగరంలో లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపే మైనర్లపై చర్యలు తీసుకు నేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్న ట్టు తెలిపారు.రాజ్ విహార్ సెంటర్ లో స్పెషల్ డ్రైవ్‌ నిర్వ హించారు.లైసెన్స్‌ లేకుండా వాహనం నడుపుతున్న మై నర్లను పట్టుకున్నట్టు తెలిపారు

15 మంది మైనర్లను కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చిహెచ్చరించినట్టు తెలిపారు. మైనర్లు పట్టుబడితే తక్షణమే కర్నూల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తామ ని,మార్పు రాకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు.అనంతరం లైసెన్స్‌ లేకుండా బండి న డపబోమని మైనర్లచేత ప్రతిజ్ఞ చేయించారు.వాహనదా రులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనల వీడియో షోలు మరియు పవర్ పా యింట్ ప్రెజెంటేషన్లు మైనర్లకు చూపించారు.మొదటిసా రిగా కౌన్సిలింగ్ చేసి,రెండవసారి పట్టుబడితే జరిమానా లు విధించనున్నామని ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్ తెలి పారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :