Saturday, 31 January 2026 07:48:00 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

అవినీతి నిర్మూలన జరిగితేనే దేశం పురోగతి సాధిస్తుంది

అవినీతి నిర్మూలన కోసం యువత నడుంబిగించాలి యూత్ ఫర్ యాంటి కరెప్షన్ సమావేశంలో వక్తల పిలుపు

Date : 15 February 2025 04:56 PM Views : 175

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : అవినీతి నిర్మూలన కోసం యువత నడుంబిగించాలని, మన దేశం పురోగతి మరియు శ్రేయస్సు సాధించాలంటే అవినీతిని నిర్మూలించాలన జరగాలని యూత్ ఫర్ యాంటి కరెప్షన్ స్టేట్ అడ్వజర్ కొంకతి వేణు గోపాల్ .బిసి జన సభ అధ్యక్షులు టి శేషిఫణి.రాయలసీమ విద్యార్థి జెఎసి చైర్మన్ శ్రీ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు.స్థానిక కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్ నందు ఉన్న రాయలసీమ విద్యార్థి జెఎసి కార్యాలయంలో యూత్ ఫర్ యాంటి కరెప్షన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అవినీతి అనేది ప్రభుత్వ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని మరియు మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు. మనమందరం అవినీతిపై పోరాడటానికి మరియు మన దేశానికి ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయడానికి కట్టుబడి ఉండాలని పిలుపు నిచ్చారు. సంపన్నమైన మరియు న్యాయమైన మరియు ప్రతి పౌరుడు వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగల దేశాన్ని సృష్టించడానికి మనం కృషి చేద్దామని యువతను కోరారు. అనంతరం సంస్థ క్యాలండర్, ముందడుగు లోగో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు రమణ కుమార్, విజయ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :