Saturday, 31 January 2026 07:47:58 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

ముజఫర్ నగర్ కమ్యూనిటీ హాల్ లో నిర్వ హిస్తున్న 81,82 సచివాలయాలు ఖాళీ చేయాలి.సిపిఎం

Date : 28 July 2025 08:12 PM Views : 193

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : నగర పాలక సంస్థ పరిధిలోని 32 వ వార్డు ముజఫర్ నగ ర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న 81 82 సచివాలయా లను ఖాళీ చేయాలని ప్రజా సమస్యల ప్రజా వేదిక కార్య క్రమం లో నగర పాలక సంస్థ కమీషనర్ పి విశ్వనాథ్ ని కలిసి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు కార్యద ర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా కె సుధాకరప్ప ఆర్ నరసింహులు జి ఏసు లు కలిసి వినతిపత్రం సమర్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముజఫర్ న గర్ లో ఉన్న నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాలు చుట్టుపక్కల వున్న ప్రాంతాలలోని ప్రజలకు వివాహాలు, ఫంక్షన్లు చేసుకోవడానికి పొదుపు గ్రూపుల సమావేశాల కు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాంటిది అప్ప టి ప్రభుత్వ నిర్ణయం మేరకు గతంలో ఉన్న కమిషనర్ సచివాలయాల కోసం కేటాయించాలని ఒత్తి డి చేసిన కారణంగా ఆరు నెలలలో ఖాళీ చేస్తామని అప్పటి కమిష నర్ రాతపూర్వక హామీ మేరకు సచివాలయాలకు కేటా యించి దాదాపు 6 సంవత్సరాలు కావస్తున్న ఇంత వర కు ఖాళీ చేయకపోవడం వల్ల ప్రజలు పెళ్లిళ్లు చేసుకోవా లంటే లక్షల రూపాయలు ఖర్చు చేసుకోలేని పరిస్థితిలో కమ్యూనిటీ హాల్ ఆరు బయటనే వివాహాలు చేసుకోవల సి వస్తుందని వారు తెలిపారు సచివాలయాలు ఖాళీ చే యాలని కలెక్టర్ కి కమిషనర్ కి అనేకసార్లు వినతిపత్రా లు ఇచ్చిన త్వరలోనే నిర్మాణం చేస్తామని హామీ ఇస్తు న్నారు తప్ప ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలే దని వారు తెలిపారు.సచివాలయాల నిర్మాణం కోసం ముజఫర్ నగర్ నీళ్ల ట్యాంక్ దగ్గర స్థలం కేటాయించి ప నులు మొదలుపెట్టి నిర్మాణాన్ని కరోనా సందర్భంగా ఆపి వేయడం జరిగిందని తెలిపారు.వెంటనే నిర్మాణం చేపట్టి ప్రజాప్రయోజనాల కోసం సచివాలయాలు ఖాళీ చేసి నండూరి ప్రసాదరావు కమ్యూనిటీ హాల్ ని అప్పగించాల ని కమిషనర్ ను కోరారు.కమిషనర్ హామీ త్వరలోనే సచివాలయాల నిర్మాణం చేపట్టి కమ్యూనిటీ హాల్ ని అప్పగిస్తామని హామీ ఇచ్చారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :