Saturday, 31 January 2026 07:47:59 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు

Date : 21 May 2025 05:34 AM Views : 213

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : లోక కళ్యాణార్థమై ముజాఫర్ నగర్ ( గోవర్ధన్ నగర్ ) లో వెలసిన శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి ఆలయము నందు 22-5-2025 గురువారము నాడు హనుమత్ జయంతి ఉత్సవములు నిర్వహిస్తునట్లు శీమాన్ చిల్కూరు ప్రతాప్ గారు (ఆలయ ధర్మకర్త) తెలిపారు.శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి వారి కళ్యాణము అనంతరం హనుమత్ వ్రతం జరుపబడును. కావున భక్తాదులు అందరూ ఈ కార్యక్రమములో పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరాని కోరారు. సాయంత్రము ముజఫర్ నగర్ పుర వీధులలో పల్లకి సేవ జరుగును.కావున భక్తులు అందరూ పాల్గొనగలరని తెలిపారు పూజా కార్యక్రమములు ఉదయం 7:00 గంటల నుండి మధ్యాహ్నము 2:00 గంటల వరకు జరుగును అన్నదాన కార్యక్రమము మధ్యాహ్నం 2:00గం॥లకు ప్రతి శనివారం సాయంత్రం 7:00 గం నుండి రాత్రి 8:30 ని వరకు రామాయణ ప్రవచన కార్యక్రమము ఇంటాక్ లైటైం మెంబర్ డా॥ గుంటూరు సుబ్బరామయ్య గారిచే జరుగును తేది 22-5-2025 గురువారము సాయంత్రం 6:00 గం॥ల నుండి రాత్రి 8:00 గం॥ల వరకు పిల్లలకు డాన్స్ ప్రోగ్రాం (నృత్యము), పాటల ప్రోగ్రాం ఉండును ఆహ్వానించువారు ప్రొ॥ చిల్కూరు సత్యవీర ప్రతాప్ శ్రీ చిల్కూరు జ్యూవెలరీ మార్ట్ 3. 18/100-2. 14/2-2 యస్.వి.సి. షరాఫ్ బజార్, కర్నూలు. 94402 40197 ప్రొ॥ చిల్కూరు ప్రదీప్ రాజ్ శ్రీ రాజ మారుతి జ్యూవెల్లర్స్ బంగారు వెండి డైమండ్ నగల వ్యాపారం షాప్ నెం. 28, యస్.వి.సి. షరాఫ్ బజార్ 98852 37977

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :