Saturday, 31 January 2026 07:49:59 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

ఆక్సీజన్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలి

RGN హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా కమిటీ

Date : 09 September 2025 07:08 AM Views : 83

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆక్సీజన్ కొనుగోలులో జరిగిన అవకతవ కలపై విచారణ జరిపించాలని RGN హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఎపి ఇంచార్జి విజయ్ కుమార్,కర్నూలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నీలం సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ఆజాద్ లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అవినీతి పట్ల రాష్ట్ర మంత్రి పిర్యాదు చేసిన కూడా అధికారులు స్పందించకపోవ డం బాధాకరం అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూబీక్ మీటర్ రూ.13కొనుగోలు చేస్తే,ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం క్యూబీక్ మీ టర్ రూ.30ఖర్చు చేసి కొనుగోలు చేయడంలో అంతర్యం ఏంటో ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సీజన్ సరఫరా చేసిన సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాలని ఈ సందర్బంగా వారు ప్రభుత్వాన్ని కోరారు.

Also Read : ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి.బైరెడ్డి రాజశేఖరరెడ్డి

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :