Saturday, 31 January 2026 07:49:21 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా మన మీడియా సంస్థల చైర్మన్ కె.ఎండి.ఫరూక్ ఎన్నిక

Date : 09 August 2025 10:44 PM Views : 215

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ( ఏపీజేఎఫ్ )రాష్ట్ర కార్య దర్శిగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన మన మీడియా సంస్థల చైర్మన్ కె.ఎండి.ఫరూక్ ను రాష్ట్ర ఏపీ జేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు చెవుల కృష్ణ ఆంజనేయులు ,మరేళ్ళ వంశీకృష్ణ లు ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రకటించా రు.శనివారం విజయవాడలో ఏపీ ఎన్జీవోస్ అసోసియేష న్ సమావేశ భవనంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్,రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు ఏపీజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యలు హాజరై నూతన కమిటీని ఎన్నుకున్నారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏపీజేఎఫ్ శాశ్వత అధ్యక్షుడుని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోవడం పట్ల ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షు లు టి.రామకృష్ణ ప్రధానకార్యదర్శి ఎం.సాయికుమార్ నాయుడు మిత్రులు శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :