Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు నగరంలోని శివాలయంలలో ప్రజలు భక్తి శ్రద్ధ లతో నాగుల చవితి పూజలు నిర్వహించారు.శ్రావణ మా సం సందర్బంగా సోమవారం పలు ఆలయలలో సుబ్ర హ్మణ్యేశ్వర స్వామికి.నాగుల పుట్టలకి పాలు పోసి ప్రజ లు విశేష అలంకరణలతో పూజలు నిర్వహించారు.గోవ ర్ధన్ నగర్ లోని శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాల యం నందు ఆలయ ధర్మకర్త చిలుకూరు ప్రతాప్ కుటుం బ సభ్యులు పూజలు నిర్వహించారు
Admin
Voice Of India News