Saturday, 31 January 2026 07:46:21 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

గుండ్రేవుల జలాశయమే ప్రగతికి నాంది జల సమర దీక్ష’కు తరలిరండి :కేపియస్

24న వేలాది మందితో కర్నూలులో భారీ ర్యాలీ కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష

Date : 21 November 2025 07:41 PM Views : 108

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఈ నెల 24,25వ తేదీల్లో కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘జల సమర దీక్ష’కు జిల్లా నలుమూలల తరలి రావాలని కేపియస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష పిలుపుని చ్చారు.శుక్రవారం సి.బెళగల్,గూడూరు,కోడుమూరు మండల కేంద్రాల్లో రైతులతో కలిసి గోడ పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీహర్ష మాట్లాడుతూ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో మన జిల్లా ఉండటం బాధాకరమైన విషయమని, ఇక్కడి నుండి హేమాహేమీలు,రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించినప్పటికి ఎవరికి ఒరిగేదేమీ లేదన్నారు.ఇకనైనా మన ప్రాంతం కోసం మనమే పోరాటం చేద్దామని,జల సమర దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.కర్నూ లు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో 10 లక్షల మందికి తాగునీరు,జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిం చే సామర్థ్యం ఉన్న గుండ్రేవుల ప్రాజెక్టును వెంటనే నిర్మాణం జరిగితే జిల్లా మొత్తం సస్యశ్యామలం కావడమే కాకుండా ప్రగతి పునాది పడుతుందని తెలిపారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :