Saturday, 31 January 2026 07:48:38 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్టు

కర్నూలు రెండవ పట్టణ సిఐ నాగరాజారావు

Date : 19 September 2025 08:11 PM Views : 251

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : సంయుక్తరెడ్డి పేరుతో ట్విట్టర్లో అక్కౌంట్ ఓపెన్ చేసి,న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూన్న ముఠాను అరెస్టు చేసినట్లు కర్నూలు రెండవ పట్టణ సిఐ నాగరాజారావు తెలిపారు.ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ కర్నూలు టౌన్ లోని ఒక వ్యక్తిని కూడా ట్రాప్ చేసి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడి,విలువైన పొలాలు తక్కువ దరకే అమ్ముతాము అని నమ్మించి పలు దఫాలుగా ఫిర్యాదిని మరియు అతని కుటుంబ సభ్యులను చంపుతాము అని బెదిరించారని,బలవంతంగా ఫిర్యాది నుండి సుమారుగా రూ.3,80,00,000/- (అక్షరాల మూడు కోట్ల ఎనబై లక్షల రూపాయలు) అక్రమ వసూళ్లు చేశారన్నారు.అందులో నుండి రూ.41,28,000/- (అక్షరాల నలభై ఒక్క లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు) విలువ కలిగిన రెండు కార్లు,ఒక మోటార్ సైకల్ మరియు బంగారు ఆభరణాలు వస్తువులను కొని,మిగిలిన డబ్బులు రూ.33,874,000/-(అక్షరాల మూడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయలు) లను ముగ్గురు కలిసి జల్సాలకు వాడుకున్నారని తెలిపారు. (1) చిక్కిరి మల్లేశ్,వయస్సు 27 సం,తండ్రి పేరు చిక్కిరి సత్తయ్య,ఇంటి నంబరు-3-138,బలరాం నగర్,కల్వకుర్తి టౌన్ మరియు మండలము,నాగర్ కర్నూలు జిల్లా.తెలంగాణ (2) పెరుమాళ్ల మేరీ,వయస్సు 26 సం,భర్త పేరు చిక్కిరి మల్లేశ్, తండ్రి పేరు పెరుమాళ్ల రామస్వామి,H.NO.3-138,బలరాం నగర్, కల్వకుర్తి గ్రామము మరియు మండలము, నాగర్ కర్నూలు జిల్లా,తెలంగాణ (3) పేరు మొల్లరి మల్లిక @ లిల్లీ,వయస్సు 33 సం,భర్త.మొల్లరి మల్లేశ్,సొంత ఊరు కమ్మ గూడెం,మర్రిగూడ మండలం,నల్గొండ జిల్లా,ప్రస్తుతము కల్వకుర్తి గ్రామము మరియు మండలము,నాగర్ కర్నూలు జిల్లా,తెలంగాణ పై తెలిపిన ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.కావున ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు రెండవ పట్టణ పోలీసులు పేర్కొన్నారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :