Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలోని 32వార్డులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి దేవాలయాన్ని నాలుగో పట్టణ ఎస్సై SI మనోహర్ కిషోర్ మరియు వారి సిబ్బంది దర్శించుకున్నారు. అనంతరం ఎస్సై వారి బృందం వారిని ఆలయ ధర్మకర్త చిలుకూరి వీర ప్రతాప్ సన్మానించారు.అలాగే గుడి ఆలయ పూజారులు ప్రతేక పూజలు నిర్వహించి వారికీ తీర్థప్రసాదాలు అందజేశారు
Admin
Voice Of India News