Saturday, 31 January 2026 07:48:38 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

బొల్లారంలో శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వ 27వ ఆరాధన ఉత్సవాలు : పి.వి.రమణ రెడ్డి,బొల్లవరం ఆలయ కమిటీ నిర్వాహకులు

Date : 23 November 2025 10:22 PM Views : 122

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : కర్నూలు జిల్లా కల్లూరు మండలం,బొల్లవరం గ్రామంలో స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము మార్గశిర శుద్ధచ వితి సోమవారం తేది: 24-11-2025న శ్రీశ్రీశ్రీ ఈశ్వరమ్మ అవ్వ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ ఈశ్వర మ్మ అవ్వ ఆలయ కమిటీ నిర్వాహకులు పి.వి.రమణ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉత్సవాలకు భక్తాదులు పెద్దఎత్తున పాల్గొని అవ్వగారి కృపకు పాత్రు లు కావాలని కోరారు.ఇందులో భాగంగా 24వ తేదీన ఉదయం గం.8:00ల నుండి గణపతి ప్రార్థన,గురుప్రార్ధ న,విశేష అభిషేకం,అర్చన నివేదన మహా మంగళ హారతి తీర్థ ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ప్రారంభమగు ను.గం.8:30 నుండి బిందె సేవ,గం.9:30 ఆరాధన కార్యక్రమం,విశేష ద్రవ్యములతో అభి షేకం,అర్చన మంగ ళహారతి,తీర్థ ప్రసాదం జరుగును.మధ్యాహ్నం గం.1:00 నుండి అన్నప్రసాదం,సాయంత్రం గం 6:00 ప్రభో త్సవం, నందికోల సేవ జరుగును.రాత్రి గం.9:00 "పంచ మాంకం" ఉచిత నాటక ప్రదర్శనలు జరుగుతాయి

అదేవిదంగా సోమవారం అంతరాష్ట్ర స్థాయి న్యూ క్యాట గిరి విభాగం ఆధ్వర్యంలో ఉదయం గం 8-00 బండలాగు డు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు దాతలు ప్రధమ బహుమతి చెట్ల మల్లాపురం,కాంపౌండర్ బోయలక్ష్మయ్య రూ.50000/-ద్వితీయ బహుమతి బొల్లవరం ఎన్.రమణారెడ్డి రూ.20000/-అనుగొండ ఎలక్ట్రిసిటీ రిటైర్డ్ ఎ.డి.ఈ వై.సుబ్రమణ్యం రూ.20,000/- మూడవ బహుమతి చెట్లమల్లా పురం ఎర్రమల రూ.10.000/-చిన్నటే కూరు కుర్వ లడ్డు రాముడు రూ.10,000/- చెట్లమల్లాపురం మాల గౌరయ్య రూ.10,000/-నాల్గవ బహుమతి నాయ కల్లు మోహన్ రెడ్డి రూ.20000/-ఐదవ బహుమతి నాయకల్లు ఆంజనేయులు రూ.5000/-చెట్లమల్లాపురం లక్ష్మమ్మ రూ.5,000/-ఆరవ బహుమతి చిన్నటే కూరు కుర్వ సిద్దమ్మ మునుమడు మద్ది లేటి రూ.5.000 ప్రకారంగా అందచేస్తు న్నట్లు పేర్కొన్నారు.పోటీలలో పాల్గొను వారు ఎంట్రీ ఫీజు రూ.600/-చెల్లించాలని, షరతులు వర్తిస్తాయని అన్నారు.ఇ తర వివరాలకు సల్మాన్ రాజు,ఎన్.రమణారెడ్డి సెల్ నంబర్లు 7997165419, 9963923563 లను సంప్రదించాలని ఆయన తెలిపారు.

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :