Saturday, 31 January 2026 07:46:53 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం

Date : 12 July 2025 07:28 PM Views : 104

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / : వాయిస్ అఫ్ ఇండియా కర్నూలు టౌన్ : కర్నూలు నగరంలోని మద్యపాన,మత్తుపదా ర్థాల వినియోగాన్ని నిరోధించేందుకు శుక్రవా రం ధర్మపేటలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా ప్రొహి బిషన్ మరియు ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాల జోలికి పోకుండా కుటుంబ పరిరక్షణ కోసం పాటుపడల ని వ్యసనాల వల్ల వ్యక్తిగత జీవితాలు కుటుంబ జీవనం సమాజంపై పడే దుష్ఫలితాలను వివరించారు.వ్యసనల నుండి విముక్తి పొందేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సహాయక కార్యక్రమాల వివరాలు ప్రజలకు తెలియజేశారు.ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ మాట్లాడు తూ సుమారు 100 మంది ప్రజలు ఉత్సాహంగా హాజరై వ్యసన విముక్తిపై విలువైన సమాచారం తెలుసుకున్నార ని తెలిపారు.మత్తుపదా ర్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్య సమ స్యలతో పాటు కుటుంబ సంబంధాలు,ఆర్థి క పరిస్థితి ఎలా దెబ్బతింటుందో వివరించారు.ఈకార్యక్ర మంలో ఎన్జీవో ప్రెసిడెంట్ మరియు కేర్ కమిటీ సభ్యులు రాజేంద్రప్రసాద్,ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ (ఈఎస్టీఎఫ్) రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :