Saturday, 31 January 2026 07:49:21 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలు కోసం"పోరు బాట".విద్యార్థి జెఎసి నాయకులు పగడాల ఆనంద్ బాబు,కోనేటి వెంకటేశ్వర్లు డిమాండ్

Date : 13 August 2025 07:39 PM Views : 153

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : రాష్ట్రంలోని ఆర్టీఈ విద్యార్థుల సమస్యలు తక్షణం పరి ష్కరించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షు డు పగడాల ఆనంద్ బాబు,రాయలసీమ విద్యార్థి సం ఘాల జెఎసి చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.నగరంలోని బిర్లా కాంపౌండ్ సాయి వసంత్ కాం ప్లెక్స్‌లో జెఎసి కార్యాలయంలో బుధవారం నిర్వహించి న మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.విద్యా హక్కు చట్టం – 2009 అమలుకు రాష్ట్రవ్యాప్తంగా “పోరుబాట” కార్యక్రమం చేపడతామని తెలిపారు.గత మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు చెల్లించడంతో పాటు,ప్రభుత్వం విద్యాసంస్థలకు ఇస్తున్న ఫీజును 30 వే లకి పెంచాలని,ఆర్టీఈ ద్వారా చదివే విద్యార్థులకు కూ డా తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని,మార్కులు –హాజరు పర్యవేక్షణను మండల విద్యా శాఖ అధికారు లు చేపట్టాలని,ఫేజ్–1లో సీట్లు పొంది రిజెక్ట్ అయిన వా రికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.అదే విధంగా విద్యా హక్కు చట్టం ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థు లను కొన్ని పాఠశాలలు ప్రత్యేకంగా కూర్చోబెట్టి విద్యా బోధన చేస్తున్నారని ఈ విషయంపై అధికారులు తనిఖీ చేసి పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల ని డిమాండ్ చేశారు. Rte విద్యార్థుల తల్లిదండ్రుల నుం చి వసూలు చేసిన ఫీజులు తిరిగి ఇవ్వాలని పాఠశాల మేనేజ్మెంట్లను కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఈ పేరెం ట్స్ సమితి నాయకులు ఖాదర్ ఖాన్,అశోక్,నగేష్,విశ్వ నాథ్ యాదవ్,ఉసేన్ పీరా,రవి,మహేంద్ర,షకీల్,విద్యార్థి సంఘాల నాయకులు గణేష్,జయకృష్ణ,ఆనంద్,ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు కోనేటి వెంకటేశ్వర్లు, చైర్మన్ - రాయలసీమ విద్యార్థి సంఘాల జెఎసి.సెల్: 8500005992

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :