Saturday, 31 January 2026 07:47:57 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

విద్యార్థులు మత్తు పదార్థాల వ్యసనల బారిన పడకండి

Date : 08 December 2025 01:26 PM Views : 112

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : దేశంలో జరుగుతున్న నషా ముక్త రహిత భారత్ గా నిర్మా ణం చేద్దామని మనందరం మత్తు పదార్థాలకు వ్యసనాల కు బలికాకుండా దూరంగా ఉండాలని డాక్టర్ శివపురం అ శ్విని ప్రముఖ కస్మోటిక్ డెంటల్ సర్జన్,ధూపం లక్ష్మీ ప్రస న్న విశ్వ హిందూ పరిషత్ ఉచిత కంప్యూటర్ శిక్షణ కేం ద్రం ట్రైనర్ లు విద్యార్థులకు పిలుపునిచ్చారు.విశ్వ హిం దూ పరిషత్ - దుర్గా వాహిని కర్నూలు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు భాష్యం ఎడ్యుకేషన్ స్కూల్ డాక్టర్స్ కాలనీ,బీ క్యాంప్ నందు విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారుఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మన జీవితాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి విజ్ఞానాన్ని పొందాలని,తల్లిదండ్రుల ,గురువులు మన శ్రేయోభిలాషులు,అపరిచితులతో జాగ్ర త్తగా ఉండాలని,భారతదేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని 200 విద్యార్థులకు తెలిపారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :