Saturday, 31 January 2026 07:47:57 PM
# విజయానికి విద్య కీలకం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ # భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి # ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు దాతల సహకారం ఎంతో అవసరం.మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి # పత్రికల్లో తప్పుడు కథనాలు సరికాదు.డాక్టర్ కోయ ప్రవీణ్,డిఐజి రాయలసీమ రేంజ్ # నగర సమగ్రాభివృద్ధికి ప్రజల సహకారం కీలకం.నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ # కూటమి ప్రభుత్వంతోనే బలిజలకు న్యాయం .కర్నూలు బలిజ సంఘం # ద్విచక్ర వాహనాలకు నకిలీ ఆర్.సీలు తయారు చేసి విక్రయించే దొంగల ముఠా అరెస్టు.కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ # యాంటీ ఈవ్ టీజింగ్ బీట్ లను తనిఖీ చేసిన కర్నూలు పోలీసులు # మద్యపాన మత్తుపదార్థాల వ్యసన నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమం # మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానుల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు # వైయస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి పురస్కరించుకొని రక్తదానం.వై.శివారెడ్డి,కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు # విప్లవాత్మక నిర్ణయాలతో సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టిన మహనీయుడు ఎన్టీఆర్.కలెక్టర్ పి.రంజిత్ బాషా # డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ధాడులలో 50 లీటర్ల నాటు సారా 35 మద్యం బాటిల్లు స్వాధీనం # టీడీపీ పార్టీ శాశ్విత సభ్యత్వం తీసుకున్న కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ # భక్తి శ్రద్దాలతో హనుమాన్ జయంతి # అంగరంగ వైభవంగా శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి కళ్యాణము # మే 22 న హనుమత్ జయంతి ఉత్సవము లు శ్రీశ్రీశ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దే వాలయంనందు # శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న 4 టౌన్ ఎస్సై # మీడియా స్వేచ్ఛలో భారత్ అధమస్థానం UJF # ఏప్రిల్12నుండి18వరకుశ్రీరామాలయంశతాబ్ది బ్రహ్మోత్సవాలు

భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేయండి

నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

Date : 01 September 2025 11:04 PM Views : 97

Voice Of India News - ఆంధ్రప్రదేశ్ / కర్నూలు : భావి వైద్యులుగా లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చే యాలని,వైద్య రంగంలో పరిశోధనలతో సరికొత్త వైద్య పద్ధతులను కనిపెట్టాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా నీట్ పరీక్షలో మెడిసిన్ సీటును సాధించిన విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో చిన్న టేకూరులోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల కళాశాల ఐఐటీ మెడికల్ అకాడమీ ద్వారా శిక్షణ పొంది నీట్ లో ప్ర తిభ కనబరిచి మెడికల్ సీట్లు సాధించిన వి ద్యార్థులను కలెక్టర్ అభినందించారు.ఈ విద్యార్థులందర్నీ కలెక్టర్ శాలువాతో సత్కరించి,అవార్డ్ అందచేశారు.ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తు లో వైద్యులుగా సమాజానికి సేవ చేయాలని సూచించారు.లాభాపేక్ష లే కుండా పేదలకు సేవలందించాలని సూచించారు.వైద్య రంగంలో పరిశోధనల వైపు దృష్టి సారించి,మరెన్నో వైద్య పద్ధతులను కని పెట్టాలని సూచించారు.విద్యార్థుల కృషి, పట్టుదల మరియు అకాడమీ అందించిన మార్గదర్శకత ఫలితంగా ఈ విజయాలు సాధ్యమయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.భవిష్యత్తులో మరింత మంది వి ద్యార్థులు ఉన్నత విద్యలో సీట్లు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించా రు

విద్యార్థులతో పాటు కలెక్టర్ అధ్యాపకులను అభినందిం చారు కల్లూరు మండలం చిన్నటేకూరులోని డా.బి.ఆర్.అంబే ద్కర్ గురుకుల కళాశాల ఐఐటీ మెడికల్ అకాడమీ లో అడ్మిషన్స్,సౌకర్యాల గురించి డిసివో,అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు.ఈ ఏడాది అకాడమీ నుండి 25 మంది విద్యార్థు లు ఐఐఐటీ,నీట్ 8 మంది విద్యార్థులు ఎంబిబిఎస్ కి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారని డిసిఒ కలెక్టర్ కు వివరించారు.ఈ ఏడాది ఎంబిబిఎస్ సీట్లు సా ధించిన సురేంద్ర.సాయి గణేష్.వికాస్ కుమార్ ప్రణయ్ బాబు.సంతోష్ కుమార్,సాయి కృష్ణ,నితీష్ నాయక్ ను కలెక్టర్ అభినందించారు.కార్యక్రమంలో గురుకుల కళాశా లల జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి,అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Voice Of India News

Admin

Voice Of India News

మరిన్ని వార్తలు

Copyright © Voice Of India News 2026. All right Reserved.



Developed By :